కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ మహమ్మారి కరోనాకు బలయ్యారు. కరోనా మహమ్మారి సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు అందరిని
తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స