telugu navyamedia

CPI (Maoist)

ఏప్రిల్ 26న భార‌త్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Vasishta Reddy
ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు.