ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం
టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విజయం సాధించారు.