చంద్రబాబును దూరంపెడితే సమస్యలు పరిష్కారం: విజయసాయిరెడ్డిvimala pDecember 24, 2019 by vimala pDecember 24, 20190540 రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలుచేపడుతున్నారు. Read more