telugu navyamedia

Chandrababu Vijayasai ReddyTDP YSRCP

చంద్రబాబును దూరంపెడితే సమస్యలు పరిష్కారం: విజయసాయిరెడ్డి

vimala p
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలుచేపడుతున్నారు.