telugu navyamedia

BJP Sujana chowdary Amaravathi AP

అమరావతిపై సరైన సమయంలో కేంద్రం జోక్యం: సుజనాచౌదరి

vimala p
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన పోరాటం నేటితో 200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేత సుజనాచౌదరి స్పందించారు. అమరావతి