శాంతిభద్రతల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బీజేపీ
మధ్య ప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతిభద్రతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించింది.