telugu navyamedia

BJP Amitshah fire to Chandrababu

ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీలో దొంగ దీక్షలు: అమిత్ షా

vimala p
ప్రత్యేకహోదా కోరినవారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినపుడు