ప్రజల్లో చీలికలు తెస్తున్నారు..సర్కార్ పై బాలయ్య ఫైర్vimala pJanuary 31, 2020 by vimala pJanuary 31, 20200623 వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించారని, ఇప్పుడు మాత్రం ప్రజల్లో చీలికలు తెస్తున్నారని అన్నారు. Read more