telugu navyamedia

Bala krishna Fire YCP Government

ప్రజల్లో చీలికలు తెస్తున్నారు..సర్కార్ పై బాలయ్య ఫైర్

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించారని, ఇప్పుడు మాత్రం ప్రజల్లో చీలికలు తెస్తున్నారని అన్నారు.