telugu navyamedia

Arvind Kejriwal Corona Delhi

రోజుకు 20 వేల కరోనా టెస్టులు: కేజ్రీవాల్

vimala p
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఐదంచల వ్యూహంతో ముందుకెళ్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  ప్రభుత్వం రోజుకు 20 వేల కరోనా టెస్టులు చేస్తోందని చెప్పారు.