telugu navyamedia

AP Bjp Purandeswari comments CmJagan

ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి

vimala p
ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.