కనికరించని ఆసుపత్రి సిబ్బంది.. భార్య మృతదేహాన్ని రిక్షాలో ఇంటికి చేర్చిన భర్త
ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని రిక్షాలో ఇంటికి చేర్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఆసుపత్రిలో జరిగింది. శంకర్గఢ్లోని సరూర్గంజ్కు