శ్రియా.. ప్లీజ్ ఆండ్రీని మరీ ఇబ్బంది పెట్టకు… నెటిజన్ల రిక్వెస్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తుండడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలెబ్రిటీలంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ శ్రియ ఈ జాబితాలో చేరారు.