జగన్ సీఎం కావాలని స్వామిని కోరుకున్నా: నటుడు పృథ్వీరాజ్
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రికావాలని స్వామిని కోరుకున్నానని సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. అందుకోసం మొదటిసారిగా తలనీలాలు కూడాస్వామివారికి సమర్పించానని తెలిపారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న