telugu navyamedia

21 days

21 రోజులు ప్రయాణం చేసి 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను తెచ్చిన భారత వాయుసేన

Vasishta Reddy
వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలు నిలబెట్టింది భారత వాయుసేన. 42 విమానాలు 21 రోజులుగా 1400 గంటలకు పైగా ప్రయాణం చేసి