తిరుపతిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం: ప్లాస్టిక్ నిషేధం, అభివృద్ధిపై దృష్టి
తిరుపతిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక ప్రసంగం చేశారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొని, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఏపీని