తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. దక్షిణ కాశీగా పేరొందిన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో
జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు యూపీఏ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం ఆమెతో భేటీ అయన అనంతరం రేవంత్ మీడియాతో
“ఆధునిక భారతదేశ రూపశిల్పి” యొక్క సాటిలేని సహకారం లేకుండా దేశ చరిత్ర అసంపూర్ణమని కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మే 27న భారతదేశ మొదటి
ఉత్తరప్రదేశ్ లోని అమేఠీ, రాయ్బరేలీకి కాంగ్రెస్ ఈ ఉదయం అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ బరిలోకి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని కాంగ్రెస్ ఓడించడంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన డిప్యూటీగా ప్రమాణస్వీకారం చేయనున్న