పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు జరపాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ పై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. 42శాతం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ
ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం
అక్రమ మైనింగ్ వ్యవహారంలో వల్లభనేని వంశీ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ – విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ విక్రమ్చంద్రన్ ధర్మాసనం –
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి గతంలో కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కె. కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)
సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును ఇచ్చింది. ఎస్సీ,ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. ఆ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బీఆర్ గవాయి,