సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు
సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు