ఏపీ హస్తకళలకు ప్రపంచస్థాయి గుర్తింపుపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేసారు. 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్సులకు లేపాక్షికి ఆర్డర్ ఇచ్చిన సింగపూర్ లోని భారత హైకమిషనర్.
శుక్రవారం సింగపూర్లో ‘శ్రీ సంసూక్త కళాసారథి’ సంస్థ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య