శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే
తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య,
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏపీ శాసనమండలికి హాజరైయ్యారు. ఆయనను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. ‘బొత్స సత్యనారాయణ గారు నమస్కారం’ అంటూ పలకరించారు మంత్రి.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు
ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన హోంమంత్రి అనిత. ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి అన్నారు. అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్గా కె.పి.