అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్య ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. బసవతారకం ఆసుపత్రి కోసం 21 ఎకరాల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పెనమలూరులో తన పర్యటనను ప్రారంభించనున్నారు,