మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నారు, ఆయన ఏపీలో మెడికల్ కాలేజీ నిర్మాణం గురించి జరుగుతున్న కథనాన్ని రాజకీయం చేయడానికి మాకవరం మెడికల్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కేజీకి,
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆసక్తికర ప్రకటన చేశారు.
నాయకుడంటే ప్రజల తలరాతలు మార్చే చంద్రబాబులా ఉండాలి కానీ తలకాయలు తీసేలా ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన
డీఐజీ స్థాయి అధికారులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై
దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలో పర్యటించాలని రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. సాక్షి ఛానల్ డిబేట్లో
వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు . పార్టీ బలోపేతం, బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి తప్పకుండా మళ్లీ మనం అధికారంలోకి
‘కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మళ్లీ పుంజుకుంటుంది. విభజన తర్వాత, ఓటర్లు వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వైఎస్ షర్మిల