ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, దేశంలోనే అత్యంత శక్తివంతమైన తీరప్రాంత కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించిన
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో మంత్రి పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ సంస్థలు,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్తో మంత్రి
ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల
విశాఖపట్నంలోని ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్లో ఈరోజు ఉదయం మంటలు
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు
పదేళ్లుగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)లో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న డబ్ల్యూఎన్ఎస్ కంపెనీని ఫ్రాన్స్కు చెందిన పేరొందిన కంపెనీ ‘క్యాప్జెమిని’ కొనుగోలు చేసింది. డబ్ల్యూఎన్ఎ్సకు ఇండియాలో విశాఖతోపాటు