ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్తో మంత్రి
ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల
విశాఖపట్నంలోని ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్లో ఈరోజు ఉదయం మంటలు
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు
పదేళ్లుగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)లో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న డబ్ల్యూఎన్ఎస్ కంపెనీని ఫ్రాన్స్కు చెందిన పేరొందిన కంపెనీ ‘క్యాప్జెమిని’ కొనుగోలు చేసింది. డబ్ల్యూఎన్ఎ్సకు ఇండియాలో విశాఖతోపాటు
రుషికొండ బీచ్ను మంత్రి కందుల దుర్గేష్ , భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు (గురువారం) సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అన్ని విధాలుగా
ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం పట్ల రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్
మా తమ తదుపరి గమ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనికాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు