వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏపీ తెలంగాణలోని బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్లాన్ చేశారు.