జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకొని భారతదేశానికి

