బుధవారం తెలంగాణ అంతటా మోంతా తుఫాను విస్తారంగా వర్షాలు కురిపించింది, వరదలు సంభవించాయి, రవాణాకు అంతరాయం కలిగింది మరియు విస్తారమైన పంటలను దెబ్బతీసింది. రోడ్లు వాగులుగా మారాయి
ఆ నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగుర్తుచేశారు. శుక్రవారం మీడియాతో
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను
వరంగల్ ఓటర్ల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను గ్లోబల్ సిటీగా మారుస్తామని హామీ