ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. నేడు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆమెకు స్వల్పంగా నలతగా అనిపించడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను విజయవాడలోని ప్రైవేటు
కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన భారీ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు
ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ‘మొంథా’ తుపాను సృష్టించిన నష్టంపై కేంద్ర మంత్రులతో వారు కీలక సమావేశంలో
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయరని, ఆధారాలు
ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ధర్మవరంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు
విజయనగరం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉగ్ర లింకులు బయటపడటంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బయటపడటానికి
అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నుముక అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో
విశాఖ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం – అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా యోగాంధ్ర – యోగాంధ్రలో పాల్గొన్న మంత్రులు డీబీవీ స్వామి, వంగలపూడి