నేడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయ, కేవలం ఏడాది వ్యవధిలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది: చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు