ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్ లో సమస్య. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ తో నడుస్తున్న పీసీలు,
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు,
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, చైనా, జపాన్, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు వలసదారులను ద్వేషిస్తున్నాయని అందుకే వారి ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని
దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి 115 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది. దక్షిణాదిలో బీజేపీ 15 లోపు స్థానాలకే పరిమితమవుతుందని
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ “ప్రచండ” గురువారం ఇక్కడ హైదరాబాద్ హౌస్లో “సమగ్ర, నిర్మాణాత్మక మరియు భవిష్యత్తు-ఆధారిత” చర్చలు