జూబ్లీహిల్స్లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
బీసీల పట్ల కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ కార్యక్రమాలకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నరు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే కార్యక్రమానికి
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు