మద్రాసు ఐఐటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే , ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో తక్కువ ఖర్చుతో కూడుకున్న, విస్తరించదగిన