ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆయన ఆరోపించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మంత్రి నారా లోకేశ్. తాను మొదటి సారి పవన్ను కలిసిన సందర్భం గురించి చెప్పారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన
“గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో ఆయన నివాసంలో అర్థవంతమైన సమావేశం జరిపాను. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సమస్యలపై, ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆధ్యాత్మిక, పర్యావరణ మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన ప్రారంభంలో
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. జనవరి 9, 2026 నుంచి మూడు
డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి,
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. గ్రేట్ గ్రీన్ వాల్
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన