telugu navyamedia

నారాయణ

అమరావతి నిర్మాణంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బృందం లండన్ పర్యటన

navyamedia
అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు గానూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బృందం లండన్ చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా

రిపబ్లిక్ వేడుకలకు సిద్ధమైన అమరావతి

navyamedia
జనవరి 26వ తేదీన మరో అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి ప్రధాన వేదిక కానుంది. తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది.

అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు

navyamedia
అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు. శనివారం నాడు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతూ

అమరావతిలో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు

navyamedia
అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు వారసత్వానికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన కొత్త స్మారక చిహ్నానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో 58

రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పరిశీలించిన మంత్రి నారాయణ

navyamedia
నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల ను, గ్రూప్-డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా

రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదానికి కేంద్రం మధ్యవర్తిత్వానికి సీపీఐ మద్దతు – రాజకీయ ప్రయోజనాల కోసం నీటి అంశాన్ని వాడకండి: నారాయణ

navyamedia
రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణఅన్నారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో

40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణ

navyamedia
నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54 వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా

మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని

2028 సంవత్సరం నాటికి అమరావతి నిర్మాణం పూర్తవుతుంది: మంత్రి నారాయణ

navyamedia
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై నేడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన

ప్రపంచంలోని టాప్-5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు లక్ష్యం: నారాయణ

navyamedia
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు.