ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. పలువురు మంత్రులతో పాటు హేమాహేమీల వంటి నేతలు ఓటమి దిశలో ఉన్నారు. మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు,
ఆంద్రప్రదేశ్ లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే తెలుగు దేశం కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 157 స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని SURVEY FACTORY సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.