telugu navyamedia

తెలంగాణ

రేపు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాని ప్రారంభించనున్న హోం శాఖ మంత్రి అమిత్ షా

navyamedia
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్‌‌లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్

కేటీఆర్ ఆగ్రహం: తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనపై తీవ్ర విమర్శలు

navyamedia
తెలంగాణలో ఆరాచకత్వం పెట్రేగిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  ఆరోపించారు. రేవంత్‌రెడ్డి లాంటి నేతలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం

బనకచర్ల ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనకరము చర్చల ద్వారా సామరస్యంగా అభ్యంతరాలను పరిష్కరించుకుందాము: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత పదేళ్లలో

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

navyamedia
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోంది: ఈటల రాజేందర్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి

శ్రీశైలం డ్యామ్ వద్ద భారీ వరద ప్రవాహం: ఇన్‌ఫ్లో 33,686 క్యూసెక్కులు, నిల్వ 45.75 TMC

navyamedia
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద – ఇన్ ఫ్లో 33, 686 క్యూసెక్కులు – శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 215 TMCలు –

పసుపు గర్జన కడప నుంచి – యువనేత యువశక్తి సందేశం

navyamedia
వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర

హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం: గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు, బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర నిధులు అన్యాయం

navyamedia
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‍రావు సీరియస్ – గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు? – ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ

మే 22వ తేదీ నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

navyamedia
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది హాజరుకానున్నారు. వారిలో

తెలంగాణ RTI కమిషన్ కొత్త కమిషనర్ల ప్రమాణ స్వీకారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు

navyamedia
తెలంగాణ రాష్ట్ర సమాచార (హక్కు) కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ముఖ్య

ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు తిరిగి అనుమతి: టిటిడి తాత్కాలిక నిర్ణయం

navyamedia
ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడి తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల

తెలంగాణను కాపాడండి, బిజెపికి మద్దతు ఇవ్వండి: కిషన్ రెడ్డి

navyamedia
‘తెలంగాణను కాపాడండి, బిజెపికి మద్దతు ఇవ్వండి’ అనే నినాదంతో మరియు ప్రజల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కాంగ్రెస్‌ను అడుగడుగునా ఆపుతామని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మరియు