వైసీపీ పార్టీకి నైతికవిలువలు ఉంటే తక్షణమే జోగిరమేశ్ పై చర్యలు తీసుకోవాలి: పట్టాభిరామ్ కొమ్మారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్

