మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీ అవినీతి మూలాల నుంచి పుట్టిందని ఆయన
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కూకట్లపల్లిలో ఆర్వో వాటర్ ప్లాంటు ప్రారంభించారు. బల్లికురువ స్వచ్ఛ రథాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. శిథిలమైన కూకట్లపల్లి వెటర్నరీ ఆసుపత్రిని
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా యూనిట్కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నట్లు
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ ఈ నెల నుంచే కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో
బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన – జె.పంగులూరు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన గొట్టిపాటి – కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటికి
కొరిశపాడు మండలం దైవాలరావూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ప్రభుత్వ
నేడు బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ఎప్పుడు
వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ స్పీకర్కు రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో జగన్ లేఖ రాశారని