telugu navyamedia

గొట్టిపాటి రవికుమార్

ఏపీ లో విద్యుత్ వినియోదారులకు అధిక ఛార్జీల భారాన్ని తగ్గేలా చర్యలు తీసుకున్నాము: మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ ఈ నెల నుంచే కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో

తుఫాన్ సమయంలో విద్యుత్ సిబ్బంది కూడా ప్రాణాలు పణంగా పెట్టి నిర్విరామంగా పని చేశారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
మొంథా తుఫాన్ బాధితుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. విపత్తు పరిశీలన అంటే రెడ్

పొగాకు రైతులకు నష్టం రాకుండా చర్యలు – అద్దంకిలో మంత్రి గొట్టిపాటి పర్యటన

navyamedia
బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన – జె.పంగులూరు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన గొట్టిపాటి – కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటికి

కొరిశపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి శ్రమ: పింఛన్ల పంపిణీ నుంచి అభివృద్ధి పనుల ప్రారంభం వరకు

navyamedia
కొరిశపాడు మండలం దైవాలరావూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ప్రభుత్వ

నదుల అనుసంధానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు: గొట్టిపాటి రవికుమార్

navyamedia
నేడు బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ఎప్పుడు

జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది: గొట్టిపాటి రవికుమార్

navyamedia
వైఎస్ జగన్మోహన్రెడ్డి  తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ   స్పీకర్కు రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో జగన్ లేఖ రాశారని