అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కూకట్లపల్లిలో ఆర్వో వాటర్ ప్లాంటు ప్రారంభించారు.
బల్లికురువ స్వచ్ఛ రథాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. శిథిలమైన కూకట్లపల్లి వెటర్నరీ ఆసుపత్రిని పరిశీలించారు.
కూకట్లపల్లిలో 113 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం చారు. దాతల సాయంతో నియోజకవర్గంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసారు.
మార్చి నాటికి నియోజకవర్గంలో 11 వేల సైకిళ్లు పంపిణీ పూర్తి చేస్తాం, అద్దంకిలో వెయ్యి ఎకరాల్లో సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు

