పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్పీ మల్లికాగార్గ్ అల్లర్లు సృష్టించేవారికి పబ్లిక్గా హెచ్చరించారు. ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీన అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఎన్టీఆర్ జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రత సమగ్ర సౌకర్యాలతో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ కోసం