అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మున్సిపల్, సచివాలయం అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పలు అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర తిరుమలకు పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది శ్రీవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్పూర్తిగా
కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ నిర్మాణం జరిగింది అని రవీంద్ర అన్నారు. తెలుగు వారి సత్తాను
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరలేపారని మండిపడ్డారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే