ఆంద్రప్రదేశ్ లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే తెలుగు దేశం కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 157 స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తర ఆంధ్రా ప్రాంతంలోని