telugu navyamedia

కుప్పం

ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా

నేడు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం, మూడు రోజుల పాటు

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు మార్గనిర్దేశం – పీ4 కింద 250 కుటుంబాల దత్తత

navyamedia
తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై

కుప్పంలో డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రారంభం – ఆరోగ్య రంగంలో మరో ముందడుగు

navyamedia
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. ఇవాళ కుప్పం

కుప్పం అభివృద్ధికి శంకుస్థాపనలు – సంక్షేమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

navyamedia
కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు  బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా,

నేటి నుండి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ

నేడు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ