telugu navyamedia

కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మజ్లీస్ పార్టీకి వేసినట్టే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

navyamedia
ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్,

రాజకీయాలతో సంబంధం లేని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతోంది: కిషన్ రెడ్డి

navyamedia
కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు సహా పదవిలో ఉన్న ఏ రాజకీయ

మోదీ సర్కార్‌ తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతుంది: రేవంత్ రెడ్డి

navyamedia
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి మొదటి నుంచి

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను సమీక్షించిన కిషన్ రెడ్డి – మోదీ హామీలకు నిదర్శనం

navyamedia
వరంగల్‌ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి అశ్విణీవైష్ణవ్‌ పాటు కలిసి పరిశీలించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఫ్యాక్టరీ

వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోదీ.. 60% పనులు పూర్తి: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విరుచుకుపాటు

navyamedia
ఆ నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగుర్తుచేశారు. శుక్రవారం మీడియాతో

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు తెలంగాణ సహకరించాలి” – సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

navyamedia
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన

మోదీ పాలనలో మైనింగ్ పారదర్శకతకు దారి: డీఎంఎఫ్ వర్క్‌షాప్‌లో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

navyamedia
 ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యల ద్వారా మైనింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటుందని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లంచ్ మీటింగ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. లంచ్ మీటింగ్ లో వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన

మాగంటి గోపినాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు

navyamedia
మాగంటి గోపినాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మాగంటి గోపినాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి

తెలంగాణను కాపాడండి, బిజెపికి మద్దతు ఇవ్వండి: కిషన్ రెడ్డి

navyamedia
‘తెలంగాణను కాపాడండి, బిజెపికి మద్దతు ఇవ్వండి’ అనే నినాదంతో మరియు ప్రజల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కాంగ్రెస్‌ను అడుగడుగునా ఆపుతామని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మరియు

తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ లో చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదు: కిషన్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంపెనీలనే దావోస్ కు తీసుకెళ్లి అక్కడ ఎంవోయూలు చేసుకోవడం

బీజేపీ తమిళనాడు ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు

navyamedia
బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8వ తేదీ తమిళనాడు లో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులతో