telugu navyamedia

కల్వకుంట్ల కవిత

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ సమన్లు జారీ

navyamedia
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు

కల్వకుంట్ల కవిత ఖమ్మంలో చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

navyamedia
ఖమ్మంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షను నేడు (మార్చి 10, 2026) పోలీసులు భగ్నం

నేడు తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

navyamedia
కవిత తన భర్తతో కలిసి శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవిత

navyamedia
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిపై సూటిగా ప్రశ్నించారు ‘రాహుల్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కోర్టు తీర్పు పై కవిత హర్షం

navyamedia
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు నేడు భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను మరియు ఇతర నిందితులను

ఢిల్లీ మద్యం విధానం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారందరికీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్

navyamedia
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈరోజు (ఫిబ్రవరి 27, 2026) అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారందరికీ ఢిల్లీలోని రౌస్

సిట్ విచారణలో ఏం జరిగిందనే వివరాలను కేసీఆర్ బయటపెడతారని భావిస్తున్నాను: కల్వకుంట్ల కవిత

navyamedia
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను తొందరగా ముగించి దోషులకు శిక్ష

కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీచేయడం పై స్పందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

navyamedia
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదు: కల్వకుంట్ల కవిత

navyamedia
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్న మున్సిపల్ ఎన్నికల పోటీపై మాట్లాడుతూ, తమ పార్టీ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో

తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుంది: కల్వకుంట్ల కవిత

navyamedia
సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్‌పార్క్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి

బీఆర్ఎస్ పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

navyamedia
‘‘బీఆర్ఎస్ పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకుపంపించారు” అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్ర ప్రారంభించారు

navyamedia
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అడుగు వేశారు. ‘జనం బాట’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు.