ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

