telugu navyamedia

ఐపీఎస్

ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ

navyamedia
తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులకు 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది

navyamedia
అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ “గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం ‘టి-9 టికెట్’*

navyamedia
*పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు వ‌ర్తింపు* *రూ.100 చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటు* *ఎల్లుండి నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి టికెట్*