గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వదిలి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేసుకుంటున్న వారిపై దాడులు చేసి చంపేస్తుండడం తెలిసిందే. ఏపీలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం
ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం –
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్రావు సీరియస్ – గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు? – ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తియ్యని కబురు చెప్పింది. వివిధ ఉద్యోగ అవకాశాలకు నిరుద్యోగులకు వయో పరిమితి పెంచుతున్నట్టు వెల్లడించాయి. నాన్ యూనిఫాం ఉద్యోగాలకు
అగ్నిమాపకశాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని
పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నదానిపై 10-15
ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీని మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి నెలా మొదటి
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే
విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ వరదలకు కొట్టుకుపోయిన నేపథ్యంలో స్టాప్ లాక్ గేటు