కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు.
కొండాపూర్ ఆరు లేన్ల ద్వి దిశాత్మక PJR ఫ్లైఓవర్ (శిల్ప లేఅవుట్ స్టేజ్-II ఫ్లైఓవర్)ను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ను రూ.
ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. యోగా శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను
బనకచర్ల అంశంపై రెండోసారి పాటిల్తో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్
చెన్నూర్ ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామికి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ , మక్తల్ ఎమ్మెల్యే వి. శ్రీహరి ల కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు.
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే
తెలంగాణ రాష్ట్ర సమాచార (హక్కు) కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ముఖ్య
హైదరాబాద్ నగరం సాఫ్ట్వేర్, లైఫ్సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) హబ్గా రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని నానక్రామ్గూడలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ
ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్థాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల విమర్శలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 400 ఎకరాల