పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ దేశ
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ
ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. “ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి గుర్తింపులేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిపారు ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను
సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును ఇచ్చింది. ఎస్సీ,ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. ఆ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బీఆర్ గవాయి,