telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్ ఎంఓయుపై నేడు ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు

navyamedia
విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు

తెలంగాణ టీడీపీ పార్టీ కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

navyamedia
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కీలక నేతలతో

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్

దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా ‘ట్రూడౌన్’ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆయన

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లను జూన్ చివరినాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాము: మంత్రి పొంగూరు నారాయణ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. టిడ్కో ఇళ్లపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు

పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

navyamedia
పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. పలనాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువ ఉంది. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల, గురజాలను అభివృద్ధి చేస్తాం. జల్

వినుకొండలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

navyamedia
    వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఆవరణలో చెత్త ఊడ్చిన జీవీ ఆంజనేయులు. పారిశుద్ధ్య కార్మికుల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే

జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి పవన్ కల్యాణ్

navyamedia
జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం

‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ పేరిట అనంతపురంలో బహిరంగ సభకు జనం భారీగా హాజరు

navyamedia
ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ