ఏపీ లో సెమీకండక్టర్ తయారీ యూనిట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో రూ.4,600 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.